Browsing: Andhra Pradesh

రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3-6 డిగ్రీలు అధికంగా…

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్‌ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ…

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని…

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంతలా పరిపాలన సాగిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సరైన…