పూంచ్లోని ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలు లభించిన నేపథ్యంలో జమ్మూ కశ్మీరులోని పూంచ్, రాజౌరీ జిల్లాలలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పాలనా…
Browsing: terrorists
పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మందికి పైగా…
ఉగ్రవాదులకు ఎంఐఎం పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గతంలో ఉగ్రవాదులకు మద్దతుగా వారికి న్యాయసహాయం చేస్తామని ఓ వైసీ మాట్లాడారని…
ప్రముఖ కవి, గేయరచయిత జావేద్ అక్తర్ పాకిస్తాన్పై ఆ దేశంలోనే ఘాటు విమర్శలు చేశారు. 26/11 ముంబయి ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులు లాహోర్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు.…
జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు సంస్థలను, నలుగురు వ్యక్తులను ఉగ్రవాద జాబితాలో చేరుస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆ సంస్థల, వ్యక్తుల పేర్లను…
జమ్మూకశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం కశ్మీరీ పండిట్పై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు…
దక్షిణ కశ్మీర్కు చెందిన కుల్గాం ప్రాంతంలో ప్రవాసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ పండిత్ ఉద్యోగిని అతడి కార్యాలయంలోనే కాల్చి…
కశ్మీరు టీవీ నటి అమ్రీన్ భట్ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం నలుగురు…
జమ్మూకాశ్మీర్లో బుధవారం రాత్రి వరుస దాడులకు ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీవీ నటిని కాల్చి చంపడం కలకలం రేపింది. ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. …
జమ్మూకశ్మీరులోని సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు సమాయత్తం అయ్యారని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేర సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)మంగళవారం హైఅలర్ట్ ప్రకటించింది. పాకిస్థాన్ దేశంలో…