Browsing: BJP

రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురు రాజ్యసభ ఎంపిలు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్ సింగ్, మహేశ్ జెఠ్మలానీ పదవీకాలం శనివారంతో ముగిసింది. దీనితో ఎగువ…

’’అభివృద్ధిని చూసి కాంగ్రెస్​లో చేరుతున్నారని మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా, నిజంగా మీరు అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప…

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. శనివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల…

మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీకి భంగపాటు ఎదురైంది. క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా అదనంగా ఎమ్మెల్సీ స్థానం పొందవచ్చని భావించింది.…

ఆదిలాబాద్​ మాజీ ఎంపీ, బిజెపి నేత రాథోడ్​ రమేశ్​ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్​కు తీసుకువస్తుండగా ఆయన…

లోక్‌సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లాకే అవకాశం కల్పించాలని ఎన్డీయే కూటమి నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చరిత్రలో తొలిసారి…

జూన్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో బ‌ల‌మైన,చురుకైన ప్ర‌తిప‌క్షంగా రాజ్య‌స‌భ‌లో వ్య‌వ‌హ‌రించాల‌ని త‌మ పార్టీ ఎంపీల‌కు బిజెడి అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి…

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌‌లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ…

ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని బీజేపీ ఎంపిక చేసింది. భువనేశ్వర్‌లో మంగళవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో మాఝీని శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. బీజేపీ…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అధ్యక్ష పదవి కోసం కొంతమంది నాయకులు…