కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ 75…
Browsing: జాతీయం
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం…
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన సిద్ధరామయ్య సర్కార్ తన మంత్రి వర్గాన్ని శనివారం విస్తరించింది. బెంగళూరులోని రాజ్భవన్లో 24 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక…
కొత్త పార్లమెంటుకు సంబంధించిన బీజేపీకి ప్రతిపక్షాలకు తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. పార్లమెంటు భవనం రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడం, ప్రారంభోత్సవానికి అసలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు…
ఆస్ట్రేలియాలోని ప్రతిపక్షాలను చూసైనా సవ్యంగా నడవడం నేర్చుకుంటే మంచిదని ప్రధాని నరేంద్ర మోదీ భారత విపక్షాలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఐదురోజుల విదేశీ పర్యటను ముగించుకుని వచ్చిన ప్రధాని…
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.…
కేరళలోని దేవాలయాల ప్రాంగణాలలో ఆర్ఎస్ఎస్ కవాతులు, ఇతరత్రా కార్యకలాపాలను తిరువనంతపురం దేవస్థానం బోర్డ్(టిడిబి) నిషేధిస్తూ సర్కులర్ జారీ చేసింది. దక్షిణాదిన తిరువనంతపురం దేవస్థానం బోర్డు దాదాపు 1200…
యూపీఎస్సీ సివిల్స్ 2022 తుది ఫలితాలు మంగళవారం విడుదల చేయగా వాటిల్లో తెలుగు తేజాలు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా 933 మంది ఎంపిక అయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇషితా…
చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ. 2 వేల నోట్లను బ్యాంక్ల్లో మంగళవారం నుంచే మార్చుకోవచ్చు. ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ సమయం…
గత రెండేళ్లలో రాజ్యసభ ఎంపీలకు వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాల కింద దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కాగా, ఈ మొత్తంలో రూ. 63 కోట్లు ప్రయాణాల…