కేరళలోని కోచ్చి విశ్వవిద్యాలయంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్లో సాయంత్రం టెక్ఫెస్ట్ నిర్వహిస్తుండగా వర్షం కురియటంతో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు. మరో 65 మంది…
Browsing: జాతీయం
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్ 1 తన ప్రయాణంలో చివరిదశకు చేరుకుంటోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఈ…
టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మార్చుకున్నంత మాత్రాన వారు చేసిన అవినీతి రూపుమాసిపోదని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అలాగే యూపీఏ నుంచి ‘ఇండియా’ అని మార్చుకున్నంత…
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత దేశ వైమానిక సత్తాకు తలమానికమైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో కాసేపు విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్…
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రోడ్ షోలలో పాల్గొంటూ రాజేంద్రనగర్లో…
నటి త్రిషపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్ తాజాగా ఆమెకు క్షమాపణ చెప్పారు. తనకు త్రిషపై ఎలాంటి చెడు ఉద్దేశం లేదని అన్నారు.…
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ (ఈసి) గురువారం నోటీసులు పంపింది. ప్రత్యర్థులపై నిర్థారణ కాని ఆరోపణలు…
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ గురువారం కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో వృద్దాప్య సంబంధ వ్యాధులతో ఆమె ఓ…
’ఒక భవన నిర్మాణానికి పునాది ఎంత ప్రధానమైనదో సమాజ నిర్మాణానికి విద్య అంతటి ప్రధానమైనది’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పేర్కొన్నారు. బుధవారం జరిగిన పుట్టపర్తిలోని శ్రీ…
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడియూరప్ప హితవు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం…