ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని, ప్రభుత్వ వ్యతిరేక…
Browsing: జాతీయం
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. “ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చింది. 2024 లోక్సభ…
18వ లోక్ సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా ఎంపికైన…
రాజకీయ పార్టీలకు విరాళాలు అందచేసిన 30 కంపెనీలలో కనీసం 15 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొన్నయని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల…
యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికలు 2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శనివారం వెలువడనుంది. సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశం…
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్బీఐ…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె తలకు గాయమైంది. నుదుటి నుంచి రక్తం కారింది. దీంతో మమతా బెనర్జీని వెంటనే కోల్కతాలోని…
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సిఎఎని రాష్ట్రాలు అడ్డుకోలేవని, పౌరసత్వాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వమే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్…
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గడువులోగా ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం…