కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా, ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు.…
Browsing: ప్రాంతీయం
గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మణిపూర్లో ఆదివారం కొన్ని గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. అల్లర్లతో ప్రభావితమైన చురాచంద్పూర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఏడుగంటల…
దక్షిణాది ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 69 సంవత్సరాల మనోబాల గత రెండు…
ఓ ఐఎఎస్ అధికారి హత్య కేసులో దోషిగా తేలిన గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ గురువారం సహర్సా జైలునుంచి విడుదలయ్యారు. ఆనంద్ మోహన్తో పాటుగా 27 మంది దోషులను…
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కె పళనిస్వామి నియామకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం( ఇసి) ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ధ్రువీకరించింది.…
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్…
మరాఠా యోధుడు చత్రపతి శివాజీ వాడిన ఖడ్గాన్ని బ్రిటన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. దీని కోసం వచ్చే…
ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ డే పంజాబ్ చీఫ్ అమృత్పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు జోగా సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామీణ అమృత్సర్, హోషియార్పూర్…
గుజరాత్ లో ఆప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సూరత్లోని ఆరుగురు కార్పొరేటర్లు బిజెపిలోకి చేరారు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి సమక్షంలో స్వాతి క్యాదా, నిరాలీ పటేల్,…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ 189 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది. ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్…