చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు భూపతిరాజా…
Browsing: ప్రాంతీయం
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ శనివారం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో, ఆఫీస్ లో మరోసారి సోదాలు జరిపింది. కాగా గతంలో కూడా మనీష్ సిసోడియా…
శబరిమలలో అయ్యప్ప స్వామివారి ప్రసాద అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు దిక్కుల నుంచి వస్తున్న భక్తులు పరమ పవిత్రంగా భావించే…
హత్యాయత్నం కేసులో ఒక ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష పడింది. స్థానిక కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడు…
పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్లో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్న ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్'(టీఆర్ఎఫ్)పై కేంద్రం చర్యలు చేపట్టింది. టీఆర్ఎఫ్ను…
అతిపెద్ద టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది నుంచి 5జి సేవల్ని అందించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఒడిశాలో జియో,…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ విమర్శకుడు పావెల్ అంతోవ్, అతడి మిత్రుడు వ్లాదిమీర్ బైదనోవ్ పక్షం రోజుల క్రితం ఒడిశాలోని రాయగడ హోటల్లో అనుమానస్పదంగా మృతి చెందిన…
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీలను ఆర్థిక సలహా మండలి (ఈఎసి)…
కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలు బలోపేతం చేయాల్సిన అవసరముందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. మంగళవారం ఢిల్లీ సౌత్…
జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో భారీ ఆయుధాల డంప్ను సైన్యం స్వాధీనం చేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద పాకిస్థాన్, చైనాలో తయారైన…