రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,000 డినామినేషన్ నోట్ల మార్పిడికి గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించాలని నిర్ణయించింది. మే 19న తిరిగి చలామణి నుంచి…
Browsing: ఆర్థిక వ్యవస్థ
దేశీయ విమానయాన రంగం కోలుకుంటోంది. కొద్ది నెలలుగా భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో విమాన ప్రయాణికులు వార్షిక ప్రాతిపదికన 23 శాతం…
వచ్చే ఏడాదిలో దేశంలో సగటున రూ.2000 కోట్ల పెట్టుబడితో 100కు పైగా కొత్త ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు బయోడీజిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బిఎఐ) వైస్ ప్రెసిడెంట్ ధరమ్ వీర్…
దేశంలో ధరల సెగ కాస్తంత తగ్గింది. జూలైలో నమోదైన 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతం నుంచి ఆగస్టు నెలలో 6.83 శాతానికి తగ్గింది. కాగా…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు. ఈ కేసులో…
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ను ఈడీ అరెస్ట్ చేసింది. రూ. 538 కోట్ల మనీ లాండరింగ్ కేసులో భాగంగా శుక్రవారం రాత్రి…
విమాన టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించేందుకు గూగుల్ కొత్త ఫీచర్ను తీసుకు వచ్చింది. సాధారణంగా విమాన టికెట్ల ధరలు తరచుగా మారుతుంటాయి. డిమాండ్ను బట్టి వీటి రేట్లలో…
వంటగ్యాస్ సిలెండర్ (ఎల్పీజీ) ధరను తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ డి డైరెక్టరేట్ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడి అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, క్లారిడ్జ్…
నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు మండిపోగా, ఇప్పుడు ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ లో ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి…