Browsing: ఆర్థిక వ్యవస్థ

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ను ఈడీ నిందితురాలిగా చేరింది. ఈ మేరకు శుక్రవారం ఇడి మరో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను రాస్‌ అవెన్యూ కోర్టులో…

భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి సవరిస్తూ దాదాపు 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే అందుకు కారణమని తెలిపింది.…

మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ ప్రక్రియకు సంబంధించి సుప్రీం కోర్టు గురువారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తరువాత…

పతంజలి కంపెనీకి సంబంధించిన తప్పుడు ప్రకటన కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసింది. బాబా రామ్‌దేవ్‌, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం…

డిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియ‌ల్ రిమాండ్ ను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియ‌డంతో తీహార్ జైలులో…

మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను నిందితురాలిని చేయనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఒక కేసులో ఒక రాజకీయ…

అనారోగ్యం పేరుతో ఆకస్మిక సెలవు పెట్టిన సిబ్బందిపై ఎయిర్ ఇండియా చర్యలకు దిగింది. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 25 మంది సిబ్బందిని తొలగించింది. అంతేకాకుండా మిగతా వారికి…

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు.. ఎన్నికల వేళ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా?తాజాగా కేజ్రీవాల్…

ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలికి చెందిన 14 ఉత్పత్తుల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్, మ్యాజిక్ రెమెడీస్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై ఫిర్యాదు అందింది. …

ఎనన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం … పత్రా చాల్‌ కేసుకు సంబంధించి రూ.73.62 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. ఇది ముంబైలోని…