ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు రూ.100 కోట్ల మేర ముడుపులను బదలాయించడంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఆ తరువాత…
Browsing: ఆర్థిక వ్యవస్థ
ఎన్నికల బాండ్లకు సంబంధించిన యునిక్ సీరియల్ నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 21వ తేదీలోగా తమ వద్ద ఉన్న…
వైఎస్ఆర్ సిపి పాలన లోని ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ లీటర్ రూ. 109.87 వంతున ధర పలుకుతోంది. తరువాత స్థానంలో కేరళ ఉంది. లెఫ్ట్డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) పాలన…
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఎన్నికల కమిషన్కు మంగళవారం పంపింది. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా…
లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అకౌంట్లపై ఆదాయం పన్ను శాఖ చర్యను నిలివేయాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను…
మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘‘ఇవాళ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మా…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. డియర్నెస్ అలెవ్సన్, డియర్నెస్ రిలీఫ్ 4 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి…
లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అతిపెద్ద ఊరట లభించింది. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీల్యాండరింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. న్యాయమూర్తి…
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ…
తమ ఔషధ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేయవద్దని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. తాము గత నవంబర్ లో ఇచ్చిన ఉత్తర్వులను…