రూ.2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్బిఐ ప్రకటించినప్పటినుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. నోట్లను మార్చుకునే సమయంలో బ్యాంకులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.…
Browsing: ఆర్థిక వ్యవస్థ
డిజిటల్ వేదికలు, యాప్స్తో ఆర్థిక మోసాలు ఎక్కువ అవుతున్నాయని ఓ నివేదిక వెల్లడిచేసింది. భారతదేశంలో జరిగిన అన్ని మోసాల సంఘటనలలో సగానికి పైగా సామాజిక మాధ్యమాలు, రిమోట్…
రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ…
ఇప్పటికే రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంకు పది రెట్ల పెద్దదైన భారీ మద్యం కుంభకోణం ఛత్తీస్గఢ్లో బయటపడింది. ఈ స్కామ్ వెనుక రాయ్పూర్ మేయర్…
ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో, భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియామకం కానున్నారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ధృవీకరించింది. అజయ్…
దేశంలో జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్లో రికార్డ్ స్థాయిలో రూ. 1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఏప్రిల్లో రూ. 1,67,540 కోట్లు వసూలు అయ్యాయి. ఈ ఏప్రిల్లో…
బెంగళూరులోని ఎడ్యుటెక్ స్టార్ట్ అప్ బైజూస్ ఫౌండర్, సీఈఓ బైజు రవీంద్రన్ ఇల్లు, కార్యాలయాలపై శనివారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఆయన…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా చేసిన ఛార్జ్ షీట్ లో మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్ళై,…
భారత మొబైల్ మార్కెట్లో మందగమనం చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికం స్మార్ట్ఫోన్ల సరఫరాలో 20 శాతం పతనం చోటు చేసుకుందని కెనలిస్…
జమ్మూ కశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు సజీవదహనం అయి మృతి చెందారు. మరొక్కరు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ ప్రాంతంలోని రాజౌరీ సెక్టార్లో…