మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని లండన్లో వేలం వేశారు. ఈ ఖడ్గం వేలంలో ఏకంగా కోటీ 40 లక్షల 80 వేల 900 పౌండ్లు పలికింది.…
Browsing: అంతర్జాతీయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రమాదం తగ్గినప్పటికీ.. రాబోయే కాలంలో మరో మహమ్మారి ప్రమాదం పొంచి ఉందని,…
క్రికెట్, రుచికరమైన వంటల అనుబంధం, దీనికి మించిన విశిష్టమైన పరస్పర నమ్మకం , ఆదరణీయ భావం భారత్ ఆస్ట్రేలియాల బంధానికి పెట్టని కోట అని ప్రధాని నరేంద్ర…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘పపువా న్యూ గినియా’ దేశ ప్రధాని జేమ్స్ మరాపె పాదాభివందనం చేశారు. జపాన్లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని …
కొన్ని దేశాలు శక్తుల విస్తరణ ధోరణితో మానవాళికి అత్యవసరం అయిన ఆహార, ఇతరత్రా కీలక సరఫరా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం…
ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేలా వ్యూహాత్మక భాగస్వామి అయిన రష్యాపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా చైనాను జి-7 దేశాల నేతలు కోరారు. చైనాకు హాని కలిగించాలని తాము కోరుకోవడం లేదని…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై మే 9 తర్వాత దాఖలైన ఏ కేసులోనూ మే 31 వరకు అరెస్ట్ చేయొద్దని పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.…
మయన్మార్ లో మోకా తుఫాను సోమవారం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల వల్ల పలు పట్టణాల్లో వరదలు పోటెత్తాయి. తీరంలోని పది లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీళ్లు…
పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ఎ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్కు అక్కడి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ను అవినీతి నిరోధక విభాగం(నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో)…
అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను బుధవారం ఇస్లామాబాద్ లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, ఆయనకు ఎనిమిది రోజుల పాటు రిమాండ్ విధించింది.…