కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. దేశంలో పబ్లిక్…
Browsing: అవీ ఇవీ
రామజన్మభూమిలో భవ్యమైన మందిరంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున అయోధ్యకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం దర్శన సమయాన్ని…
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. సెకండ్ లిస్టులో 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో…
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత గడువు…
దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్- విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా, మంగళవారం నుంచి మరొకటి…
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, రైతులందరికీ రుణమాఫీ అమల్జేయాలని కోరుతూ అన్నదాతలు ఆందోళనలను ఉధృత్వంగా కొనసాగిస్తున్నారు. పంజాబ్లో 62 ప్రాంతాల్లో…
సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితుడి కొత్త ఫోటోలను దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు విడుదల చేసింది. మార్చి 1న…
వేసవి ప్రారంభంలోనే బెంగళూరు నగర వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరవాసుల నీటికష్టాల్ని తీర్చడానికి వాహనాలను కడగడం, తోటపని, వినోదం కోసం వాటర్ ఫౌంటైన్ల వంటి వాటికి…
ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో దాదాపు 98 మిలియన్ల మందికి టైప్-2 డయాబెటిస్ ఉండవచ్చు.…
సందేశ్ఖాలీ కేసులో నిందితుడు, టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు సీబీఐకి బుధవారం సాయంత్రం అప్పగించారు. దీంతో బెంగాల్ ప్రభుత్వానికి, సీబీఐకి…