Browsing: అవీ ఇవీ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎట్టకేలకు నీట్ యూజీ 2024 సవరించిన ఫలితాలను జూలై 26, శుక్రవారం ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/NEET…

మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించడతో అధికారులు అప్రమత్తమయ్యారు. జులై 26, 27న మధ్య మహారాష్ట్ర, కొంకణ్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ…

శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భండార్‌కు(కోశాగారం) చెందిన లోపలి గదిలో(ఇన్నర్ ఛాంబర్) రహస్య సొరంగం ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేసేందుకు…

ఒడిశాలోని పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో ఉన్న ర‌త్న‌భండార్‌ లోని లొప‌లి గ‌దిని గురువారం మరోసారి తెరిచారు. ఆ గ‌దిలో ఉన్న విలువైన వ‌స్తువుల‌ను.. తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు త‌ర‌లిస్తున్నారు.…

చండీగఢ్ -దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని గోండా వద్ద పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. 20 మందికి గాయాలు అయ్యాయి.…

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కనీసం 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఇద్దరు భద్రతా జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులలోని వాండోలి గ్రామం…

ప్రశ్నాపత్రం లీకేజీతోసహా అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీట్ యుజి-2024 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను జులై 18వ తేదీకి సుప్రీంకోర్టు గురువారం…

ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భర్త నుండి భరణం పొందవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. భార్య భరణ హక్కుకు సంబంధించిన కోడ్…

నీట్-యుజి పేపర్ లీకేజీకి సంబంధించి సిబిఐ పాట్నాకు చెందిన అభ్యర్థితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేసింది. దీంతో ఏజెన్సీ అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి…

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం మంచి నిర్ణయమే అయినప్పటికీ, దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో…