తెలంగాణ 119 నియోజకవర్గాల కు సంబదించిన పోలింగ్ నవంబర్ 30 న జరుగగా ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన అధికారులు, ఆ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తెలంగాణ ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ను తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే …
కృష్ణా జలాల వివాదంపై ఈ నెల కేంద్ర జల్శక్తి కీలక సమావేశం నిర్వహించనున్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్లతో పాటు కృష్ణా…
నాగార్జున సాగర్ నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడం, వందలాది మంది పోలీసులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా కుడికాలువకు నీటిని విడుదల…
తెలంగాణాలో గురువారం జరిగిన పోలింగ్ లో తాము మంచి ఫలితాలు ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఓటు…
నాగార్జున సాగర్ డ్యాంపై బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీకి చెందిన పోలీసులు నాగార్జున సాగర్ డ్యాంకి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్, తెలంగాణ…
‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.…
తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఎన్నికల ప్రచారం చివరి రోజున హుజురాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.…
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు హోరెత్తిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఇక ఇప్పటి నుంచి…
కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘంమండిపడింది. ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రంలో ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని…