మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వసంత్కుమార్ స్వస్థలం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
పోలవరం డయాఫ్రం వాల్ ఇంజనీరింగ్ నిపుణులకు సవాల్ విసురుతోంది. 2020లో వచ్చిన భారీ వరద ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని కూడా…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ అవమానించిన తీరుపై కేంద్ర హోమ్ మంత్రికి ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఫిర్యాదు చేస్తానని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు,…
ఉద్యోగం వచ్చిందని ఎంతో ఉత్సాహంగా సొంతూరు నుంచి అమెరికాకు వెళ్లాడా యువకుడు. పెద్ద ఉద్యోగం చేసి మమ్మల్ని బాగా చూసుకుంటాడని యువకుడి తల్లీదండ్రులు పొంగిపోయారు. కానీ ఎంతో…
సీనియర్ నటి జమున (86) శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సీనియర్ ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ సహా దక్షిణాదిన పలువురు సూపర్ స్టార్స్ సరసన…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ నుంచి ఈ ఏడాది చివరిలోపు 11 రాకెట్ ప్రయోగాలను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు షార్ సెంటర్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్…
రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్…
రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ పతాకాన్నిగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది.…
ఆచరణ కాని హామీలు ఇచ్చేందుకు, రాష్ర్ట ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.…