Browsing: తెలుగు రాష్ట్రాలు

అయిదేళ్ల వైసీపీ పాలన ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని, ఆర్థిక అవకతకలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఆర్థిక…

పోలవరం నిర్మాణం జాప్యానికి గత ప్రభుత్వమే కారణమని లోక్ సభలో కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ర్ ను మార్చడంతోనే ఈ జాప్యం జరిగిన్నట్లు …

సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరిని సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి తొలగించింది. ఈ…

రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్​ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా…

అవినీతి అసమర్థతతో పాలన చేతకాక కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామని చెబుతూ కేంద్ర…

రాష్ట్రానికి నిధుల కోసం డిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్రావు చేసిన డిమాండ్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశరాజధానిలోని జంతర్‌మంతర్‌…

ఈసారి బ‌డ్జెట్ లో తెలుగు రాస్త్రాలలో రైల్వే ల‌కు భారీగా నిధులు కేటాయించామ‌ని వెల్ల‌డించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రైల్వేలకు…

రాజధాని అమరావతి నిర్మాణాకి కేంద్ర బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం వేగంగా పని చేస్తోంది.…

మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మద్యంతో వ్యాపారం చేసి కోట్లు వెనకేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  విమర్శించారు. అసెంబ్లీ మద్యంపై శ్వేత…

తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశమైంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ…