తాజా వార్తలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆదివారంనాడు ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టిఎస్పిఎస్సిని ఆదేశించింది.…
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైకోర్టు ఆదేశాలతో టాలీవుడ్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి శనివారంనాడు శంకుస్థాపన చేశారు.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టు…
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్కు చెందిన ఆస్తులను నేషనల్…
కెనడా-భారత్ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా…
కర్ణాటకలో గత కొన్ని రోజులుగా తలెత్తిన సస్పెన్స్కు ఎట్టకేలకు ముగింపు లభించింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని…
లోక్సభలో చంద్రయాన్-3 మిషన్ సక్సెస్పై చర్చ సందర్బంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ఎంపీ…
ఆసియా క్రీడల ఆరంభం సందర్భంగా ఆతిథ్య చైనా, భారత్ దేశల మధ్య పెను వివాదం నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత్కు…
దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్- విశాఖపట్టణం…
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సవాళ్లు, సస్పెన్షన్లతో ప్రారంభమైనాయి. తొలిరోజైన గురువారం నాడే టిడిపి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబు…
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవల్పమెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ…
మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం…
సైన్స్ విభాగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి గుర్తింపుగా ఇంతవరకు ప్రదానం చేస్తున్న దాదాపు 300 అవార్డులను రద్దు చేసి…
భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో ఎలాంటి ఆధారాలను…
భారత్ కెనడాకు ఊహించని షాక్ ఇచ్చింది. కెనడా వాసులకు వీసాల జారీని భారత్ నిరవధికంగా నిలిపివేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్…
చంద్రుడిపై పక్షం రోజుల చీకటి తర్వాత పగటి కాంతులు పర్చుకుంటున్నాయి. ఇది భారతదేశపు ఇస్రో చంద్రయాన్ 3కు నిజంగానే ఉషోదయం…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టిఎస్పిఎస్సిని ఆదేశించింది.…
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైకోర్టు ఆదేశాలతో టాలీవుడ్…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టు…
భారత్ కెనడాకు ఊహించని షాక్ ఇచ్చింది. కెనడా వాసులకు వీసాల జారీని భారత్ నిరవధికంగా నిలిపివేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్…
కెనడా లోని భారతీయ హిందువులు భారత్ కు వెళ్లిపోవాలని నిషేధిత ఖలిస్థాన్ అనుకూల గ్రూప్ , సిక్స్ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె)…
ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు…
మయన్మార్లో నెలకొన్న సంక్షోభంపై తక్షణమే దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు చెందిన 44 సంస్థలు జి20 దేశాధినేతలను కోరాయి. ఢిల్లీలో…
ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర భూకంపంలో 2000 మందికి పైగా మృతి చెందారు. భూకంపం ధాటికి…
జి20 శిఖరాగ్ర సదస్సు కు ముందుగా ఇండియా పేరును భారత్ గా మార్చే అంశం మన దేశంలో చర్చనీయాంశమైన విషయం…
దేశీయ విమానయాన రంగం కోలుకుంటోంది. కొద్ది నెలలుగా భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో విమాన…
వచ్చే ఏడాదిలో దేశంలో సగటున రూ.2000 కోట్ల పెట్టుబడితో 100కు పైగా కొత్త ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు బయోడీజిల్ అసోసియేషన్ ఆఫ్…
దేశంలో ధరల సెగ కాస్తంత తగ్గింది. జూలైలో నమోదైన 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతం నుంచి ఆగస్టు…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు…
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ను ఈడీ అరెస్ట్ చేసింది. రూ. 538 కోట్ల మనీ…
విమాన టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించేందుకు గూగుల్ కొత్త ఫీచర్ను తీసుకు వచ్చింది. సాధారణంగా విమాన టికెట్ల ధరలు తరచుగా…
ఆసియా క్రీడల ఆరంభం సందర్భంగా ఆతిథ్య చైనా, భారత్ దేశల మధ్య పెను వివాదం నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత్కు…
సైన్స్ విభాగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి గుర్తింపుగా ఇంతవరకు ప్రదానం చేస్తున్న దాదాపు 300 అవార్డులను రద్దు చేసి…
చంద్రుడిపై పక్షం రోజుల చీకటి తర్వాత పగటి కాంతులు పర్చుకుంటున్నాయి. ఇది భారతదేశపు ఇస్రో చంద్రయాన్ 3కు నిజంగానే ఉషోదయం…
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ…
సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మిషన్ ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం…
చంద్రయాన్-3 ల్యాండింగ్ వీడియోకు 80 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయని యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్ తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్లో ఈ…
కెనడా-భారత్ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా…
ఈ నెల 31వ తేదీన ముంబైలో జరిగే మూడో ప్రతిపక్ష భేటీపై రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతం అయింది. ఇండియా…
భారతదేశపు ఇస్రోకు చెందిన చంద్రయాన్ 3, రష్యాకు చెందిన లూనా 25 వ్యోమనౌకలు దాదాపుగా ఏకకాలంలోనే చంద్రుడిపై సజావుగా దిగేందుకు…
ఇటీవల కాలంలో సౌర తుఫాను పెను విధ్వంసాన్ని కలిగిస్తున్నాయి. భానుడి భగభగలకు జీవజాలం తోపాటు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అస్తవ్యస్థం అవుతున్నాయి.…
భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. 15 ఏళ్ళ కాలంలో మొత్తంగా 41.5 కోట్ల మంది…
గత సంవత్సరం జూలైలో పోలవరం ముంపుతో భద్రాచచలం పరిసర ప్రాంతాలు ముంపుకు గురైన విషాద సంఘటన మరవకముందే వర్షాకాలం రావడంతో…
పార్ధసారధి పోట్లూరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనేది కేవలం ఒక ప్రచారం…
ఆర్టిమిస్ కార్యక్రమం కింద చంద్రుని పైకి 2024 నాటికి వ్యోమగాములు చేరుకోడానికి వీలుగా చంద్రుని దక్షిణ ధ్రువంపై 13 ప్రాంతాలను…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజులైనా బిజెపి గెలుపొందిన నాలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఒక్క చోట…
నేతి మహేశ్వరరావు,అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ నాయకుడు ఎప్పుడు ఇప్పటి అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలకు ఏమికావాలి? భవిష్యత్తు తరాలు…
యూపీ ఎన్నికల చివరి దశ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. మొదటి ఐదు దశల్లో…
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం గురించి పలు అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంపై ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు రచిస్తూ,…