ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్…
Browsing: జాతీయం
రానున్న ఎన్నికల్లో ఒడిశాలో బిజూ జనతాదళ్ తో పొత్తు పెట్టుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ తెలిపారు. ఒడిశాలోని మొత్తం 21 లోక్ సభ,…
నాటకీయ పరిణామాల మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఇడి) గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ను ఆయన నివాసంలో అరెస్లు చేసింది. నిలిపేసిన మద్యం…
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవికి సుప్రీంకోర్టు గురువారం చీవాట్లు పెట్టింది. డిఎంకె నేత కె. పొన్ముడి మంత్రిగా తిరిగి నియమించడాన్ని తిరస్కరించడంపై ఆయనను తీవ్రంగా మందలించింది. తమిళనాడు గవర్నర్…
రామేశ్వరం కెఫే పేలుడు ఘటనపై వివావాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేసు నమోదైంది. రెండు రాష్ర్టాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఫిర్యాదు…
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో…
రానున్న లోక్సభ ఎన్నికల కోసం తమిళనాడులో పాట్టాళి మక్కళ్ కట్చి(పిఎంకె)తో బిజెపి పొత్తు మంగళవారం ఖరారైంది. సీట్ల సర్దుబాటు ఒప్పందంలో భాగంగా తమిళనాడులో 10 లోక్సభ స్థానాలను…
కేంద్ర మంత్రి పశుపతి పారస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ నుంచి తన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జెపి)ని ఉపసంహరించుకున్నారు.…
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా…
మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. టైటిల్ ఫైట్లో నిలిచిన తొలిసారే టైటిల్ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆర్సీబీ 8 వికెట్ల…