తెలంగాణాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ పోలింగ్ తక్కువగా జరగడం, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో నిరాశాజనకంగా ఉండటంతో ఫలితాల పట్ల ఉత్కంఠత వ్యక్తం అవుతున్నది. అధికార పార్టీ…
Browsing: జాతీయం
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు…
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ( పీఎంజీకేఓవై) పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5…
ఉత్తరాఖండ్ లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంతో అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు 17 రోజుల అనంతరం ఆ చీకటి సొరంగం నుండి క్షేమంగా బయటకు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు…
న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్ను తీసుకురావాల్సిన అవసరముందని ఆమె…
ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో…
టాప్-3 బ్యాటర్లు హాఫ్సెంచరీలతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయాన్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన…
చైనాలో తీవ్రస్థాయి న్యూమోనియా నేపథ్యంలో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని కేంద్రం అప్రమత్తం చేసింది. ఎక్కడైనా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఉంటే వెంటనే వాటిపై నివారణ…
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్ నమోదైంది. సుమారు 75 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. గత ఏడాదికంటే…