Browsing: Revanth Reddy

అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీని రైతు భరోసా పేరుతో విడుదల చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని రైతులకు భరోసా లేకుండా రేవంత్ రెడ్డి…

ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్‌న‌గ‌ర్ బ‌స్టాండ్ వ‌ద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హైద‌రాబాద్ ఎంపీ…

తెలంగాణాలో రైతు కమిషన్, విద్యా కమిషన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, త్వరలో నే ఈ రెండు కమిషన్‌ల ను ప్రకటించబోతున్నామని, మన విద్యావిధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్…

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పరిస్థితులు త్వరలో తెలంగాణలో కనిపించవచ్చని రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ జోస్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం…

మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా…

రాష్ట్రం కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం…

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.…

వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించే టిఎస్ స్థానంలో టిజిగా మార్చేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌కు వినియోగిస్తున్న టిఎస్…

తెలంగాణలో మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన  ఆదివారం సుదీర్ఘంగా సాగిన…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్‌ అందించాలని…