Browsing: ఆర్థిక వ్యవస్థ

గత 2019 సంవత్సరం నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లో 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) వాటాల విక్రయం వివరాలను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్…

మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. మార్చిలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వసూళ్లు అంతకు ముందు సంవత్సరం…

పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్ )కు ఆధార్ అనుసంధానం తుది గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గడువును…

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డిఎ)ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పుడు 38 శాతం ఉన్న ఉద్యోగుల డిఎ 42 శాతానికి పెరుగుతుంది.…

బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను సోమవారం సుమారు 10 గంటల పాటు ఈడీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారించింది. తిరిగి మంగళవారం కూడా ఆమెను ఉద‌యం 11 గంట‌ల‌కు…

కరోనా మహమ్మారి ప్రభావాలు, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ బలహీనమైన ఆర్థిక పునరుద్ధరణ క్రమంలో వున్నాయని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ…

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణ కోసం కవిత రేపు ఢిల్లీ రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది.…

ఆయిల్‌ దిగుమతుల్లో భారత్‌ సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్‌, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి…

వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు ఫిబ్రవరి నెలలో 12 శాతం పెరిగి, రూ.1.49లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికంగా రూ.…

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఎ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి)…