Browsing: జాతీయం

రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో…

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని తన పూర్వపు విద్యాసంస్థ ఐఐటి బొంబాయితో తన అనుబంధాన్ని ప్రగాఢంగా చాటుకున్నారు. ఈ ప్రముఖ విద్యాసంస్థకు రూ 315 కోట్ల…

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) సోమవారం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మద్దతు ఉపసంహరణ లేఖను…

జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్ ను ఎంపిక…

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఓ చీకటి యుగమని, ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చే వారిపై అకృత్యాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి…

సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు నిచ్చారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం ఘనంగా…

భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఇప్పుడు రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నో ట్లు గల్లంతయ్యాయి. ఈ నోట్ల సంబంధిత వివరాలు సమాచారం ద్రవ్య విషయాల అత్యున్నత…

అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతున్న మ‌ణిపూర్‌లో  శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా దిగ‌జారాయ‌ని  కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం రాత్రి కొంద‌రు ఆగంత‌కులు ఇంఫాల్‌లోని కొంగ్బా…

ప్రధాని నరేంద్ మోదీ జూన్‌ 20-25 వరకు అమెరికా, ఈజిప్టు దేశాల్లో అధికారిక పర్యటన చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, అమెరికా ప్రథమ మహిళ జిల్‌…

మహిళా పోలీస్ అధికారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన తమిళనాడు మాజీ స్పెషనల్ డీజీపీ రాజేశ్ దాస్‌ను న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. ఆయనకు మూడేళ్ల కఠిన జైలు శిక్షను…