Browsing: జాతీయం

గంగానదిపై నిర్మాణంలో ఓ వంతెన పేక మేడలా కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో గంగానదిపై నిర్మిస్తున్న అగువానీ…

ఒడిశా రైలు ప్రమాదం ఘటనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం…

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొనలేదని, లేవలం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందని రైల్వే బోర్డు ఆపరేషన్, బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు…

రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స, మృతదేహాలను వారి కుటుంబాలకు చేరవేయడంతోపాటు అత్యవసరంగా ట్రాక్ పునరుద్ధరణ పనులపై దృష్టిపెడుతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.…

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ……

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో వెల్లడించింది.…

ఒడిశాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మంది గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా…

రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరన్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా…

భారత్, నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయ శిఖరాలంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని, సరిహద్దు అంశాలను ఇదే స్ఫూర్తితో పరిష్కరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నాలుగు…

మ‌ణిపూర్‌లో చెల‌రేగిన హింస‌పై జుడిషియ‌ల్ విచార‌ణ‌కు కేంద్రం ఆదేశించింది. ప్ర‌త్యేక సీబీఐ బృందం చేప‌డుతున్న విచార‌ణ‌ను ప‌ర్య‌వేక్షించేందుకు హైకోర్టు రిటైర్డ్ జ‌డ్జీ నేతృత్వంలో ఓ క‌మిటీని నియ‌మించిన‌ట్లు…