Browsing: జాతీయం

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు సిద్ధార్థ్ ఎట్టకేలకు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. ఒక బహిరంగ లేఖలో, తన…

భారతదేశపు నైటింగేల్ ఆఫ్ ఇండియా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు. 92 ఏళ్ల గాయనికి కరోనా పాజిటివ్ నిర్దారైన తర్వాత ముంబైలోని బ్రీచ్…

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం గురించి చేసిన ట్వీట్‌కి నటుడు సిద్ధార్థ్‌ చేసిన రీ ట్వీట్‌పై…

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యాలపై రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర కమిటీని వేసేందుకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన…

ఒమైక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత…

బుల్లిబాయి ఉదంతంపై కొన్ని సంస్థలు, మీడియా మతోన్మాదం కోణాన్ని ఆపాదించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనేకమంది ప్రముఖ మహిళలపై  ఆన్‌లైన్ దుర్వినియోగపరచి అవమానకరమైన విధంగా వ్యవహరించిన  చర్యలపై…

మినీ సాధారణ ఎన్నికలుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తున్న కీలకమైన ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రధాన…

ఇటీవల జరిగిన చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఘోరంగా ఓటమి చెందినప్పటికీ, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేని ఇరకాట పరిస్థితిని ఎదుర్కోవడంతో బిజెపి అనూహ్యంగా మేయర్ పదవిని గెల్చుకొంది.  …

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ పర్యటన సందర్భంగా ఆయన భద్రతను ఉల్లంఘించిన నేపథ్యంలో పంజాబ్ పోలీసు అధికారులపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చట్టం కింద…

గత నాలుగేళ్లుగా, 2017-21 మధ్య ప్రతి ఏడాది లక్ష మందికి పైగా యువత ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాల పట్ల ఆసక్తి చోపుతున్నారని అంటూ, చాలామంది తమ వెబ్…