పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాసకోశ…
Browsing: జాతీయం
సూడాన్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆపరేషన్ కావేరీ’ వేగవంతమైంది. మంగళవారం సూడాన్లోని పోర్ట్ సూడాన్ పట్టణానికి…
దేశంలో కేరళలో తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కోచి వాటర్ మెట్ర పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం…
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్నిమంగళవారం ఉదయం 6.20 నిమిషాలకు తెరిచారు. వేదోచ్ఛరణ మధ్య ఆలయ ద్వారాలను ప్రధాన పూజారి జగద్గురు రావల్ బీమా శంకర్ లింగ శివాచార్య…
అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న సూడాన్ దేశం నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ భారత ప్రభుత్వం చేపట్టింది. `ఆపరేషన్ కావేరీ’ పేరుతో సూడాన్ దేశంలోని భారతీయులను ఎయిర్…
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ…
ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్న వారు కనిపిస్తే కాల్చేయాలని కేంద్రమంత్రి అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ రాష్ట్ర…
భారత దేశం తన మతపరమైన విధులను నిర్వర్తించడాన్ని విశ్వసిస్తోందని, అమెరికా, రష్యా, చైనా వలే నిరంకుశ దేశంగా ఉండాలని కోరుకోవడంలేదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్…
ఖలిస్థానీ సానుభూతిపరుడిగా మారిన అమృత్పాల్ సింగ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. పంజాబ్ మోగాలో పోలీసులకు అతను లొంగిపోయాడు. నిజానికి అతన్ని మార్చి 18న అరెస్టు చేసేందుకు పోలీసులు…
దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి మళ్లీ అధికారంలోకి…