Browsing: జాతీయం

‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ప్రధాని మోడీ కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వును సందర్శించారు. సుమారు 20 కిలోమీటర్లు జీప్‌లో పర్యటించారు. …

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పైలెట్‌ దుస్తులు ధరించి యుద్ధ విమానంలో కొద్ది సేపు విహరించారు. భారత వైమానిక దళానికి చెందిన సుఖోరు యుద్ధ విమానంలో ఆమె…

తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల ఆలస్యం అవుతుందని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికార పార్టీ బిఆర్ఎస్ పేరు…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్…

ప్రభుత్వం నిర్మించిన కార్యక్రమాలు, సినిమాలను ప్రసారం చేసేలా అమెజాన్‌ ఇండియాతో కేంద్రం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రభుత్వం నిర్మించిన పలు కార్యక్రమాలను అమెజాన్‌ వేదికగా ఓటిటిలోనూ…

హనుమాన్ చేయలేనిది అంటూ ఏదీ లేదని, అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా తలచుకుంటే ఏదైనా సాధించగలరని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ 44వ…

రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ 14 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు బుధవారం…

గురువారం హనుమాన్‌ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి పారా మిలిటరీ బలగాలను తెప్పించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి కలకత్తా…

దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది.…

రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కరోనా వైరస్ ఇటీవల మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఇప్పటివరకు 214 రకాల కరోనా వేరియంట్లను గుర్తించినట్టు కేంద్ర…