కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు దశకు చేరుకుంది. సోమవారం శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభతో ముగియనుంది. భారత్ జోడో యాత్రలో…
Browsing: జాతీయం
ఒడిశాలోని బ్రిజరాజ్నగర్లో ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్ దాస్ ఆదివారం మృతిచెందారు. ఛాతీ భాగంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో.. ఆయన…
రాష్ట్రపతి భవన్లోని ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్ పేరును ‘అమృత్ ఉద్యాన్’గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. 75 సంవత్సరాల భారత స్వాతంత్రాన్ని పురస్కరించుకుని “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”…
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని రూపొందించినవారు భారతదేశంలో వందల…
నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం విద్యార్ధులకు తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ఆరో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఆయన…
62 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ తో చేసుకున్న సింధూ జలాల ఒప్పందంను సవరించాలని భారత్ పట్టుబడుతున్నది. ఈ మేరకు పాకిస్థాన్కు భారతదేశం నోటీసు వెలువరించింది. 1960 సెప్టెంబర్…
ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లాంచనంగా ప్రారంభించారు. ప్రతీ ఏడాది తరహాలోనే హల్వా తయారు…
రిపబ్లిక్ డే పెరేడ్ లో ఈసారి గగనతలంలో విన్యాసాలకు దిగిన విమానాలు భీమ్ వజ్రంగ్, తిరంగ, గరుడ, అమృత్, త్రిశూల్ ఆకృతులలో కన్పించాయి. ఈ విమాన విన్యాసాలలో…
దేశవ్యాప్తంగా గురువారం 74వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ…
భారత రాజ్యాంగమే మనకు అన్నివేళలా మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి బుధవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.…