Browsing: జాతీయం

త్వరలో వక్ఫ్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బోర్డు అధికారాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ బిల్లు ప్రకారం ఏదైనా ఆస్తిని వక్ఫ్…

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్డీయే కూటమి పక్షాలైన లోక్‌ జనశక్తి పార్టీ(రాంవిలాస్‌), రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ-అథవాలే) తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ…

ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్‌లోని…

పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్‌ కు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమ‌తి ద‌క్క‌లేదు. ఆగ‌స్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వ‌ర‌కు…

వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా…

దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అన్ని రాష్ట్రాలు, అక్కడ ఉన్న కేంద్ర సంస్థలు మెరుగైన సమన్వయంతో పనిచేయడం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో సంబంధిత…

ఇటీవల సరిహద్దుల్లో ఉగ్రదాడులు పెరుగుతున్న క్రమంలో కేంద్రప్రభుత్వం శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ నితిన్‌ అగర్వాల్‌, అతని డిప్యూటీ…

నీట్‌ లీకేజీ పెద్ద ఎత్తున జరగనందునే ఆ పరీక్షను రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీచేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు జూలై 23న తాము ఇచ్చిన తీర్పునకు…

నీట్-యూజీ 2024 ప‌రీక్ష‌లో వ్య‌వ‌స్థీకృత ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని సుప్రీంకోర్టు తెలింది. ప‌రీక్ష ప‌త్రాల లీకేజీ కేవ‌లం పాట్నా, హ‌జారిబాగ్‌లో మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు అత్యున్న‌త న్యాయ స్థానం వెల్ల‌డించింది.…

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు…