రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ…
Browsing: జాతీయం
రాజస్థాన్లో దళిత బాలుడి హత్య అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ప్రతిపక్ష బీజేపీ నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా గెహ్లాట్ ప్రభుకిత్వం విమర్శలు…
76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఐదు ప్రతిజ్ఞలు చేశారు. ‘ రాబోయే సంవత్సరాల్లో మనం ‘పంచ…
‘‘2047 నాటికి భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటిలోగా మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసుకునే లక్ష్యంతో ముందుకు కదలాలి’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…
వైవిధ్యభరితమైన భారత దేశం వైపు యావత్తు ప్రపంచం చూస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచం వైరుద్ధ్యాలతో నిండి…
75వ స్వాతంత్య్ర భారతదేశ వజ్రోత్సవాల వేళ భారత్కు అంతరిక్షం నుంచి శుభాకాంక్షల సందేశాన్ని వ్యోమగామి సమంత క్రిస్టోఫొరెట్టి పంపారు. అంతర్జాతీయ రోదసి కేంద్రంలో పని చేస్తున్న సమంత…
కామన్వెల్త్ లో మహిళల ప్రదర్శన అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బాక్సింగ్, జూడో, రెజ్లింగ్ వంటి క్రీడల్లో భారత మహిళలు ఆధిపత్యం చెలాయించారని ప్రశంసించారు. కామన్వెల్త్ గేమ్స్లో…
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్లు పూర్తి అయింది. అయినా ఆయనకు ప్రజాదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రజాదరణతో ఆయనకు సమీపంలో జాతీయ స్థాయిలో మరే నాయకుడు…
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అనేక హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైతే, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయడం తగదని…
భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.…