Browsing: జాతీయం

ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లైబ్రరీలో వరదనీరు చేరడంతో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్ధులు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.…

భారత్ – చైనా మధ్య సంబంధాలు క్షీణించాయని చెబుతూనే చైనాతో భారత్ సరిహద్దు వివాదంలో మూడో పక్షం లేదా వేరే దేశం జోక్యం చేసుకునే అవకాశాన్ని విదేశాంగ…

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ‘జన్ సురాజ్ అభియాన్’ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు ముహూర్తం నిశ్చయమైంది. అక్టోబర్ 2వ తేదీన పార్టీగా ‘జన్…

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త షూటర్ మ‌ను బాక‌ర్ చ‌రిత్ర సృష్టించింది. విశ్వ వేదిక‌పై తొలి ప‌త‌కం అందించి యావ‌త్ భార‌తావ‌నిని సంబురాల్లో ముంచెత్తింది. ఆదివారం జ‌రిగిన 10…

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దాదాపు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొనలేదని నీతి ఆయోగ్ సిఇఓ…

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 2015 నుంచి ఢిల్లీలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ అధికారంలో ఉండగా, బీజేపీ,…

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ ఆఫ్ చేశారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవని కేంద్రం తెలిపింది. మమతా…

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్‌  సమావేశం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ప్రారంభమైన 9వ పాలక మండలి భేటీలో పలు రాష్ట్రాల…

పశ్చిమబెంగాల్‌, కేరళలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అసెంబ్లీలో పాస్‌ అయిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు పెండింగ్‌లో…

పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపుపై ప్రస్తావిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయితే రాష్ట్రాలు…