పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులు అడ్డుపడరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆదివారంనాడు…
Browsing: జాతీయం
ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్గా తీసుకుంది. జమ్ము పరిధిలోని…
ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.1,000 సాయం వంటి…
ఇండియన్ ఉమెన్స్ టీమ్ మరోసారి సత్తా చాటింది. ఆసియా కప్ 2024లో భాగంగా పాకిస్థాన్ వుమెన్స్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో గెలిచింది.…
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)…
మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాను అమెరికాలో తదుపరి భారతీయ రాయబారిగా నియమితులయ్యారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను సజావుగా కొనసాగించడంలో భారత రాయబారి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు.…
శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. గురువారం జట్ల జాబితాను సెలెక్టర్లు ప్రకటించారు. భారత టి20 జట్టు…
నీట్ యుజి పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ అధీకృత సంస్థ ఎన్టిఎకు కీలక ఆదేశాలు వెలువరించింది. ఎల్లుండి అంటే ఈ నెల…
రాష్ట్రంలోని కన్నడిగులకు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక మంత్రివర్గం ఓ బిల్లుకు ఆమోదం తెలపడంతో పారిశ్రామిక వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనది. దానితో…
మైనారిటీల మద్దతు లేకపోవడమే లోక్సభ ఎన్నికల్లో పార్టీ పేలవ పనితీరుకు కారణమని పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ…