పేపర్ లీక్ ఆరోపణలతో వివాదంగా మారిన నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా డొల్లతనం బయటపడింది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించని విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో…
Browsing: జాతీయం
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు…
పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, జర్మనీలో ఇవాళ…
ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట దొరికింది. ఈ కేసులో గురువారం ఆయనకు బెయిల్ మంజూరు అయింది. బెయిల్ పొందిన కేజ్రీవాల్…
లోక్ సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి…
రిజర్వేషన్ల పరిమితి పెంపు విషయంలో బిహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు…
భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగించింది. దక్షిణాఫ్రికాపై వరుసగా రెండో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది…
ఖరీఫ్లో 14 రకాల పంటలకు కేంద్రం మద్దతు ధరలు పెంచింది. వరికి 117 రూపాయలను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర పెంపుతో క్వింటాల్…
బీహార్లోని రాజ్గిర్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి నలంద యూనివర్సిటీ గుర్తింపుగా ఉందని ప్రధాని…
ఈనెల 30 నుంచి మళ్లీ మొదలు కానున్న మన్కీబాత్ రేడియో ప్రసంగానికి ప్రజలు తమ ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు.…