Browsing: జాతీయం

పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు ప్రత్యేక కోర్టు జూన్ 24 వరకు…

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్’ పరీక్షల్లో అవకతవకలు జరగడం, పేకర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పరీక్షలు నిర్వహిస్తున్న జాతీయ…

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌‌లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ…

రెండు లోక్ సభ నియోజకవర్గాల నుండి గెలుపొందిన కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌గాంధీ కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకోనున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా…

చిన్నతనంలోనే హింస, ద్వేషం వంటి అంశాలు బోధించి విద్యార్థుల మెదళ్లను పాడు చేయొద్దని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ పేర్కొన్నారు. ద్వేషం, హింస పాఠ్యాంశాలు కావని,…

దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరతపై రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు నీటి సమస్యపై జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సమస్యలపై బీజేపీ నిరసనలను తీవ్రతరం…

జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…

‘నీట్’ పరీక్షల విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని మీడియాతో మాట్లాడుతూ…

బాలీవుడ్ నటి రవీనా టండన్ తాజాగా ఓ వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియోను సోషల్ మీడియాలో…

ఇటలీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ  తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఇటలీలో జి 7 దేశాల అవుట్‌ రీచ్‌ సదస్సుకు హాజరైన మోదీ  వివిధ దేశాధినేతలతో…