సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం పోవడంతో తిరిగి సంకీర్ణ రాజకీయాలు చోటుచేసుకోవాల్సి…
Browsing: జాతీయం
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ…
ఒడిశాలో బిజూ జనతా దళ్ కోటను బద్దలుకొట్టింది బీజేపీ. వరుసగా ఆరు సార్లు అధికారం చేపట్టిన బీజేడీకి చెక్ పెడుతూ కమలం పార్టీ విజయ దుందుభి మోగించింది.…
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది. ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమే విజయం సాధించింది. వైసీపీ…
పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసిన బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణల…
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో మంగళవారం (జూన్ 4న ) ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్…
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేసిన జైరాం రమేశ్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఇసి ఆయనకు నోటీసులు జారీ చేసింది. అమిత్ షాపై ఆరోపణల…
లోక్సభ ఎన్నికలు ముగియడంతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్పై వచ్చిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు. మధ్యాన్నం ఇంటి నుంచి…
అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ, సిక్కిం క్రాంతి కారీ మోర్చా (ఎస్కేఎమ్) మారోసారి ఘనవిజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ మొత్తం 60…
రెండు సార్లు అధికార పీఠంపై కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే వరుసగా మూడోసారి కైవసం చేసుకోబోతున్నారని మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. కమలం పార్టీని…