బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి కుట్ర పన్నిన ప్రఖ్యాత లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు శనివారం…
Browsing: జాతీయం
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శనివారం ఏడవ, చివరి దశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి స్థానంతోసహా ఎనిమిది రాష్ట్రాలు,…
ఆదివారం (2న) తాను లొంగిపోతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వెల్లడించారు. జైలులో తనను మరింతగా వేధించినా తాను తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.…
హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను జూన్ 6వ తేదీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కస్టడీకి అప్పగిస్తూ బెంగళూరు కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. హసన్లో మహిళలపై జరిగిన…
మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నెల రోజుల తర్వాత తిరిగొచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన…
ప్రఖ్యాతిగాంచిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం తన 45 గంటల ధ్యానాన్ని ప్రారంభించారు. సమీపంలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కన్యాకుమారి…
సెంట్రల్ ముంబైలోని గాందేవిలో గోల్డెన్ క్రౌన్ హోటల్ నిర్వహిస్తున్న జాయా షెట్టిని 2001లో హత్య చేసిన కేసులో గ్యాంగ్స్టర్ చోటా రాజన్కు ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం…
ఒడిశాలో ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేసేటట్లయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్య స్థితి ‘అకస్మాత్తుగా’ క్షీణించడం వెనుక కారణం నిర్ధారణకై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని…
లోక్సభకు జూన్ 1వ తేదీన జరిగే ఏడవ, చివరి విడత ఎన్నికల్లో 904 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం…
ప్రతిపక్షాలు తనను 24 ఏళ్లుగా తిడుతూనే ఉన్నాయని.. ఆ తిట్లు తినీతినీ బండబారిపోయానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తనను 101 తిట్లు తిట్టారని తమ పార్టీ…