వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇండియా టీవీ…
Browsing: జాతీయం
లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ హెచ్చరించారు. తన…
ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. వారి అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటైన వ్యాఖ్యలతో లేఖను రాష్ట్ర డీజీపీకి పంపింది. ఎన్నికల…
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హయాంలో2010 సంవత్సరం నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం…
బంగ్లాదేశ్ ఎంపి అన్వరుల్ అజీమ్ (55) కోల్కతాలో మరణించినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు ధ్రువీకరించారని బంగ్లాదేశ్ మంత్రి ఒకరు తెలియజేశారు. బంగ్లాదేశ్ అధికార అవామీ లీగ్ ఎంపి…
లోక్సభ ఎన్నికలకు చెందిన ఐదు దశలు పూర్తయిన తర్వాత బిజెపి ఇప్పటికే 310 సీట్లు గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. బాబూ అధికారుల…
కలకత్తా హైకోర్టు జడ్జీగా సోమవారం రిటైర్ అయిన జస్టిస్ చిట్ట రంజన్ దాస్ ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)పై తన ప్రేమను చాటుకున్నారు. ‘ఇప్పటికీ, ఎప్పటికీ నేను…
ఒడిశా లోని బిజూ జనతాదళ్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను మాత్రమే ఇచ్చిందని…
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్…
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తీరును ఎండగట్టారు. రాయబరేలిని ‘వదలివేసిన’ సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఆ లోక్సభ…