2024 లోక్సభ ఎన్నికల కోసం వారణాసి నుంచి తన నామినేషన్ని దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్డీఏ కూటమి నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,…
Browsing: జాతీయం
గత కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్ ఐఎస్యూలో నెల రోజులుగా చికిత్స పొందుతూ.. సోమవారం సాయంత్రం…
సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం.. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత…
ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు మునిగిపోవడమే కాకుండా కీలక నేతలు జైలుకు వెళ్లడంతో కుదేలైన ఆమ్ ఆద్మీ పార్టీకి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. సొంత…
హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కె మాధవిలతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలింగ్ స్టేషన్లోకి చొరబడి కొంతమంది ముస్లిం మహిళా…
ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నడూ రానంత తక్కువ సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…
లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మోదీ గ్యారంటీలకు కౌంటర్గా కేజ్రీవాల్ గ్యారంటీలు ప్రకటించింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చైనా…
ప్రధాని నరేంద్ర మోదీతో పబ్లిక్ డిబేట్లో పాల్గనాల్సిందిగా ఇరువురు జ్యూరిస్ట్లు, సీనియర్ ఎడిటర్ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆమోదించారు. మోదీతో చర్చకు సిద్ధమేనని…
లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన, ఒక రోజు ముందే జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్…
జూన్ 4 తర్వాత కాంగ్రెస్ కు ప్రతిపక్షానికి కావలసినంత సంఖ్యా బలం కూడా ఉండకుండా 50 స్థానాల కంటే తక్కువ బలమే ఉండగలదని ప్రధాని నరేంద్ర మోదీ…