Browsing: జాతీయం

* వామపక్షాలకూ నోటీసులుకాంగ్రెస్‌ పార్టీకి ఐటీ శాఖ మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. రూ.1800 కోట్లకు పన్ను నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా…

లోక్‌స‌భ‌లోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదయిన్నట్లు అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మ‌ర్పించిన…

‘నారీ న్యాయ్’లో భాగంగా మహిళలకు ఐదు హామీలను కాంగ్రెస్‌ శుక్రవారం ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే .. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తామని కాంగ్రెస్…

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. ఆయనను మరోసారి ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ…

ఛత్తీస్‌​గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ​ బీజాపుర్​ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌​కౌంటర్‌​లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్(మావోయిస్టులు) మరణించారు.…

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ కన్నుమూశారు. 95 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం రాత్రి 8.14 గంటలకు…

ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయడంపై వివిధ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై స్పందించిన జర్మనీ  ఒక ప్రకటన…

బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ లోనే ఫిలిబిత్‌ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టిపడింది. ఈ పర్యాయం ఆయనకు బిజెపి సీటు నిరాకరించి,…

బిజెపి 111 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఐదవ జాబితాలో కొందరు కేంద్ర మంత్రులు, సిట్టింగ్‌ ఎంపీలకు చోటు దక్కలేదు. కేంద్రమంత్రులు అశ్వినీ కుమార్ చౌబే, వీకే సింగ్‌కు…

లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే.. నాలుగు విడతల్లో మొత్తం 291 అభ్యర్థులను ప్రకటించిన బిజెపి ఆదివారం సాయంత్రం ఐదో జాబితా కూడా విడుదల చేసింది.…