Browsing: జాతీయం

గతంలో సిబిఐ అధికారిగా అక్రమ ఆస్తుల కేసులలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా సంచలనం సృష్టించిన సిబిఐ…

కర్ణాటకలో ముస్లిం మహిళల ముఖం ముసుగు హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని తాము ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. మైసూరులో ఆయన ఒక కార్యక్రమంలో…

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం మూడవ సారి సమన్లు జారీచేసింది. జనవరి 3న ఢిల్లీలోని ఇడి…

వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ హాజరు ముఖ్యఅతిధిగా కానున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా…

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి…

బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన క్రిమినల్‌ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక…

క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది. సీనియర్‌ క్రికెటర్ మహ్మద్ షమీ, పారా ఆర్చర్ శీతల్ దేవి సహా మొత్తం…

భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంటును కుదిపేస్తున్నది. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష…

విపక్ష కూటమి ఇండియా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ దళిత నేత అయిన మల్లిఖార్జున్ ఖర్గే మంగళవారం ఢిల్లీలో జరిగిన భేటీలో తెరపైకి…

జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ దాఖలు చేసిన అన్ని పిటిషన్‌లను అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ కేసుపై విచారణను ఆరు నెలల్లోగా ముగించాలని వారణాసి కోర్టును…