కొంత కాలంగా మోసాలకు పాల్పడుతున్న లోన్(రుణ) యాప్లపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. దాదాపు 2500 మోసపూరిత యాప్లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందని ఈ మేరకు…
Browsing: జాతీయం
బయోఫ్యూయల్స్ (జీవ ఇంధనాలు) వినియోగం, అభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో ప్రపంచ దేశాల సహకారాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ చొరవతో ఏర్పడ్డ “గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమి”లో…
పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 78 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. సోమవారం లోక్సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.…
ఇటీవల పార్లమెంటులో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కొద్ది రోజుల తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ…
అంతర్జాతీయ వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రంగా సూరత్లోని రూ 3,500 కోట్ల వ్యయంతో నిర్మించిన డైమండ్ బోర్స్ ను ఆదివారం ప్రధాని నరేంద్ర…
ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ టీమ్ 347 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం ఒకే…
తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని పేర్కొంటూ వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా, పాక్ పేర్లను ప్రస్తావించకుండానే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్…
కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో కోవిడ్ సబ్వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్ వేరియంట్.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ.2.86కి…
దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్లమెంట్లో పసుపు…
ప్రతిపక్షాలకు తరచూ ఏదో విధంగా పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడమే పని అయిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. విపక్షాలు చివరికి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనను కూడా…