ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్గా మారనుందని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి. బుధవారం విశాఖ, విజయనగరం జిల్లాల…
Browsing: జాతీయం
ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను కనికరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆరోపించారు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, వైమానికదాడుల సమయంలో…
పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆశాభంగమైంది. సూరత్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరిస్తూ తుది తీర్పును…
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్…
వివాహ బంధం కుదరదని తేల్చుకున్న దంపతులు నేరుగా విడాకుల కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టులను ఆశ్రయించేందుకు వీలు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టికల్ 32 పరిధిలో సుప్రీంకోర్టుకు,…
సుడాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తోన్న విషయం తెలిసిందే. భారత…
మే10న జరగనున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను బెంగుళూరులో సోమవారం విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో…
కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు రాజవంశ కాంగ్రెస్, జేడీ(ఎస్) ముఖ్యకారణమని, ఈ రెండు పార్టీలు కర్ణాటకను ఓ ఎటిఎంగా చూశాయని, అస్థిర ప్రభుత్వాలు దోపిడీకి అవకాశం కల్పిస్తాయని ప్రధాని…
సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్ కార్యక్రమం వేదికైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వందో మన్ కీ బాత్ లో ప్రధాని…
రెజ్లర్లపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలు వెనుక కాంగ్రెస్ పార్టీ, ఓ పారిశ్రామికవేత్త హస్తం ఉందని రెజ్లింగ్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లూఎఫ్ఐ) అధ్యక్షుడు, ఎంపీ …