Browsing: జాతీయం

హమాస్ ల ఉగ్రదాడితో విస్తుపోయిన ఇజ్రాయెల్‌ ప్రతీకారంతో సాగిస్తున్న ముప్పేట దాడులతో గజగజలాడుతున్న గాజాకు భారత్‌ మానవతా సాయాన్ని పంపింది. పాలస్తీనియన్లను ఆదుకునేందుకు 6.5 టన్నుల వైద్య…

ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోనే ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. సీట్ల సర్దుబాట్లపై మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ…

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇటీవల ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు…

ప్రతిష్ఠాత్మక మానవసహిత అంతరిక్ష మిషన్ గగన్‌యాన్‌‌లో వినియోగించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 వాహకనౌక తొలి పరీక్షను శనివారం ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఈ టెస్ట్…

ఖలీస్థానీల వివాదం రగులుతున్న దశలో కెనడా శుక్రవారం భారతదేశం నుంచి తమ దేశానికి చెందిన 41 మంది దౌత్యవేత్తలను , వారి కుటుంబ సభ్యులతో సహా ఉపసంహరించుకుంది.…

భారతదేశంలో ఇప్పటికే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో సెమీ స్పీడ్‌ రైళ్లు దూసుకెళుతున్నాయి. ఇప్పుడు రీజనల్‌ ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లు పట్టాలపై పరుగులు తీయబోతున్నాయి. ‘రీజనల్‌ ర్యాపిడ్‌…

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి ఐక్యతను కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతీస్తున్నదని, కూటమి ధర్మాన్ని కాంగ్రెస్‌ భగ్నం చేస్తున్నదని సమాజ్‌వాదీ…

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన నాలుగో మ్యాచుల్లోనూ జయభేరి మోగించడం…

రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుగా నియమిస్తూ బుధవారం భారత రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, జార్ఖండ్ మాజీ…

2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. కందులపై క్వింటాల్ రూ. 425 రూపాయలు పెంచగా,…