ప్రపంచ కప్ -2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.…
Browsing: జాతీయం
ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుంచి 235 మంది భారతీయులతో రెండవ విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది.…
తీవ్రవాదం ఎక్కడ చోటు చేసుకున్నా, ఏ కారణంతో జరిగినా అది మానవాళికి, మానవత్వానికి విరుద్ధమైనదేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో…
ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ డగ్లస్కు ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది. గోవాలో త్వరలో జగరనున్న 54వ అంతర్జాతీయ…
నైపుణ్య శక్తుల కోసం భారత్ వైపు ప్రపంచం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. వేగంగా మారుతున్న పరిస్థితులు, ఉద్యోగ ధోరణులకు అనుగుణంగా యువత స్పందించాలని, నైపుణ్యాలను నిరంతరం…
‘ఆపరేషన్ అజయ్’ అనే పేరుతో ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్…
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణలతో రెండు దేశాల మధ్య కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ…
ఇజ్రాయిల్లో నివసిస్తున్న తన సోదరి, ఆమె భర్తను వారి పిల్లల ముందే హమాస్ ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపివేశారని బాలీవుడ్ నటి ఒకరు వెల్లడించారు. నాగిన్, ఉత్తరన్,…
సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా విచ్చలవిడిగా ఎన్నికల హామీల వర్షం కురిపించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను అమలు పరచలేక తికమక పడుతున్నది. ముఖ్యంగా…
హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం భీకరపోరు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా…