ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలకు చర్చకు వచ్చాయి. ఏపీ- తెలంగాణ మధ్య నీటి పంపకాలకు…
Browsing: జాతీయం
తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తెలంగాణలో రూ.8,021 కోట్ల విలువైన పనుల ప్రాజెక్టులను ప్రధాని నిజామాబాద్ నుండి…
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆధునిక అమెరికా ఇండియా స్నేహ సంబంధాల రూపశిల్పి అని అమెరికాలోని బైడెన్ అధికార యంత్రాంగం కొనియాడింది. ఇప్పుడు ఇరు దేశాల నడుమ…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బిహార్ కుల గణనకు సంబంధించి కుల గణన డేటాను తాజాగా నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది …
మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా…
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించింది. భోపాల్ లోని షాజపూర్లో శనివారం…
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల…
మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో 2024లో లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అ సెంబ్లీలకు…
పార్లమెంట్ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర…
బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న ఇస్కాన్ రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసును శుక్రవారం పంపించింది. ఇస్కాన్ను దేశంలోనే అతిపెద్ద మోసకారి సంస్థ…