Browsing: జాతీయం

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే సనాతన ధర్మంపై పరుష వ్యాఖ్యలు చేయడంపై మంత్రులు తీవ్రంగా స్పందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతవారం మంత్రివర్గ సమావేశంలో…

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్‌ఇండియా ఆసియాకప్‌లో సాధికారిక విజయం సాధించింది. వర్షం కారణంగా రిజర్వ్‌డేలో కొనసాగిన పోరులో భారత్‌ 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను…

భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని , మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరు దేశాలు, కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయని…

భారత అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా…

ఢిల్లీ వేదికగా శనివారం ప్రారంభమైన రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సమావేశాలు ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపాయి. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు.…

జాబిల్లి ఉపరితలంపై నిద్రపోతున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను నాలుగేళ్ల కిందట ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఫోటోలు తీసింది. ఈ ఫోటోలను తాజాగా భారత అంతరిక్ష పరిశోధన…

ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 దేశాల కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు…

దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూసిన 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పోరాటానికి కొత్తగా విపక్షాల ఇండియా…

లోక్‌సభ ఎన్నికలు-2024 లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నవేళ రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం జేడీఎస్‌తో బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి…

స్వేచ్ఛ, పారదర్శకతలతో కూడిన ఇండో-పసిఫిక్‌ ప్రాంతం దిశగా సాధించాల్సిన పురోగతి, అంతర్జాతీయ పేద దేశాల వాణిని వినిపించాల్సిన ఆవశ్యకత గురించి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. అందరి …