తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ ను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి…
Browsing: ప్రత్యేక కథనాలు
తమ పార్టీలో ఉంటూ బిజెపితో సన్నిహితంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి ఆర్సిపి సింగ్ను మూడోసారి రాజ్యసభకు పంపకుండా బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ అధికార మిత్రపక్షం బిజెపికి ఝలక్ ఇచ్చారు. బిజెపి ధోరణితో విసుగు…
2014 మే 26న దేశ చరిత్రలో అద్బుతమైన ఎన్నికల విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది.…
2021- 22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అన్ని విలువల కరెన్సీల నకిలీ నోట్ల చెలామణి బాగా పెరిగిపోయిందని రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బిఐ) వార్షిక నివేదిక వెల్లడించింది.…
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పాలన…
భారతదేశం చూసిన చురుకైన, ప్రజారంజక ముఖ్యమంత్రుల్లో కరుణానిధి ఒకరని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు విశేషమైన కృషి చేశారని కొనియాడారు. చెన్నైలోని ఓమందూరార్ ఎస్టేట్లో…
గత మార్చ్ లో ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా…
వరుసగా రెండు దశలలో ప్రజా సంగ్రామ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం, పలువురు కేంద్ర మంత్రులు, నాయకులు హాజరై ప్రశంసలు కురిపించడం, రెండోసారి ముగింపు సభలో అయితే `కేసీఆర్ ను…
శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యే సంవత్సరంలోగా ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేందుకు కృషి చేయాలని వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ను పెను నినాదంగా మార్చి…
నిత్యావసరాలంటే ఉప్పు, పప్పు, బియ్యం మాత్రమే కాదని, మహిళలు రుతుక్రమంలో వాడే శానిటరీ ప్యాడ్స్ కూడా నిత్యావసరాలే… కాదు కాదు అత్యవసరాలు అని ‘డిగ్నిటీ డ్రైవ్’ అనే…