Browsing: ప్రత్యేక కథనాలు

 ఆంధ్ర ప్రదేశ్ లో నకిలీ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వైసిపి, టిడిపి…

కాలుష్య కారకాలను తగ్గించే లక్ష్యంతో వాతావరణ చర్చలు దుబాయిలో ప్రారంభమై వారం గడిచింది. కాప్‌28 సదస్సు ప్రారంభంలోనే నష్టపరిహారం నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా సత్వర…

ఎగ్జిట్ పోల్స్ చాలావరకు తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సంకేతం ఇస్తున్నప్పటికీ స్పష్టమైన మెజారిటీ ఆ పార్టీకి లభించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకనే…

గోదావరి- కావేరి నదుల అనుసంధానంకు తుది ముసాయిదాను సిద్ధం చేసిన కేంద్రం ఈ విషయమై వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలనే భాగస్వామ్య రాష్ట్రాల ప్రతినిధులతో కీలక సమావేశం…

ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022-23లో మొత్తం 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టారని, కిందటి ఏడాదితో పోల్చుకుంటే…

వెండితెరపై తమ అందచందాలతో, నటనా నైపుణ్యంతో మెరిసిపోయి, తెలుగు వారిలో మంచి పేరు తెచ్చుకున్న పలువురు సినీ తరాలకు తెలంగాణ ఎన్నికల సందర్భంగా బిజెపి మాత్రం మొండిచెయ్యి…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు రెండేళ్లుగా కసరత్తు చేస్తున్న ఉభయ కమ్యూనిస్టులు చివరికి ఎవరి దారి వారిదిగా మారింది. మొదట్లో బిఆర్ఎస్ తో ఎన్నికల…

ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ…

ఇజ్రాయెలీ సైన్యానికి గల అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హమాస్ సరితూగ లేనప్పటికీ వారు ఏర్పరచుకున్న రహస్య సొరంగ మార్గాలతో కూడిన అత్యంత శక్తివంతమైన వ్యవస్థ నివ్వెరపోయేటట్లు…

గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌లతో సహా టెక్‌ కంపెనీలు దాదాపు 4,00,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. అదే సమయంలో 110 భారతీయ స్టార్టప్‌లు భారత్‌లో 30…