జాతీయ నీటి అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు మూడో స్థానం లభించింది. శనివారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో 4వ జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డులను ఉప…
Browsing: తెలుగు రాష్ట్రాలు
నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(వీసీ) దాచేపల్లి రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8 గంటలపాటు…
తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రానున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన విశాఖపట్టణం, తిరుపతి రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.…
మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేసింది ఏపీ సీఐడీ. ఈసారి ఏకంగా…
నేరుగా థియేటర్లో మాదిరిగా కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే అవకాశం ”ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్”…
విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ గురువారం కలకలం రేపింది. కిడ్నాపైన ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీ లను…
ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతాడో చూస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆయన `వారాహి విజయ…
తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు లండన్లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందిస్తున్న గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ…
ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ…