Browsing: తెలుగు రాష్ట్రాలు

రుణ‌మాఫీపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాఖీ పండుగ‌, ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న ఇంటివ‌ద్ద…

ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతిని కప్పి పుచ్చుకునేలా మధుసూధన్ రెడ్డి…

అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా ఝుళిపిస్తోంది. నార్సింగి మున్సిపాలిటీలోని ఖానాపూర్ పరిధిలో చెరువు ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో గత ప్రభుత్వం హయాంలో ఇష్టారాజ్యంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖరాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ గుర్తు చేస్తూ.. అమలులో…

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫోర్త్ సిటీ నిర్మాణం ఉంటుందని చెబుతున్న తెలంగాణ సర్కార్ హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్మాణం…

ఎమ్మెల్సీలుగా టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన…

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. మేధావులు, పరిశ్రమల ప్రమఖులు…

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ  ఏకగ్రీవంగా ఎన్నిక…

స్వాతంత్ర్య దినోత్సవం నాడు వైసీపీ రెండు కీలకమైన పురపాలక సంఘాలపై పట్టు కోల్పోయింది. ఆ పార్టీకి చెందిన వారు సామూహికంగా ఫిరాయించడంతో ఒంగోలు పురపాలక సంఘం, మాచెర్ల…

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థి గా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్…