పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఈ ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లలోకి గృహ ప్రవేశాలు చేయాలని భారీ టార్గెట్ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం, కొద్దిలో దాన్ని…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది కాస్తా సోమవారంకు అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.…
ఓఆర్ఆర్ తక్కువ ధరకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఓ పెద్ద స్కామ్ ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి…
పల్నాడు జిల్లాలోని నల్లమల రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల దుర్గి మండలం కాకిరాల, అడిగొప్పుల అటవీ…
బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి ) హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సైక్లోన్ ‘మోచా’ అని పేరు పెట్టారు. తుఫాను…
తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో ఇప్పటికే ఓవర్ డ్రాఫ్టుల మీద నడుస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈసారి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఊరట లభించింది.…
ఖమ్మం మాజీ ఎంపీ, బిఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకునేందుకు ఒక వంక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్దఎత్తున కసరత్తు చేస్తుండగా, ఆయన మాత్రం…
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. చిత్తూరు జిల్లాకు చెందిన బి.సురేంద్ర, మరో ముగ్గురు 2020లో హైకోర్టును…
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ…
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన డిఫాల్ట్ బెయిల్పై బయట ఉన్నారు. కాగా గంగిరెడ్డి…