దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ భవనాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చీర్లవంచ గ్రామంలో పర్యటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మిడ్ మానేరు బాధితులను కలిసి సంఘీభావం తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టు స్టార్ట్…
కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఇటీవల సీబీఐ వేసిన కౌంటర్ కాపీలో కీలక విషయాలు…
అమరావతి భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్పై స్టే విధిస్తూ…
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టివేసింది. దర్యాప్తు అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 41 మందినిరైలు దగ్ధం కేసులో…
తిరుమలలో ఈ నెల 14 నుంచి 18వ వరకు జరగనున్న హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జేఈవో…
వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు వారి ముంగిట అందించేందుకు ప్లాంట్ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు…
జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ను ప్రారంభించినప్పటి నుండి ఎక్కువగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారిస్తున్న మహారాష్ట్రలో మొదటిసారి పోటీచేసిన పార్టీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర పంచాయతీ…
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అమలు పరుస్తున్న పలు సంక్షేమ పథకాలలో ప్రజల ఇబ్బందులను నేరుగా వారి నుండే తెలుసుకొని, సరిదిద్దడం ద్వారా ఎన్నికలలో వారి మద్దతు కూడదీసుకొనేందుకు…
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళితబంధు డబ్బుల నుండి 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు లంఛం తీసుకుంటున్నారని స్వయంగా ప్రకటించిన సీఎం కేసీఆర్ వెంటనే వారిని బర్తరఫ్ చేయాలని హుజురాబాద్…