గత ఏడాది జరిగిన మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బిజెపి అభ్యర్థిని ఓడించడం కోసం కాంగ్రెస్ కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఇలా ఉండగా, కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపులను తెలంగాణకు పెంచడంతో పాటు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి…
తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ అధికారుల వలలో శాసనమండలి సభ్యుడు షేక్ షాబ్జీ చిక్కుకున్నాడు. తరుచూ ఆయన తిరుమల శ్రీవారి దర్శనానకి వస్తుండడంతో అతడిపై విజిలెన్స్ వింగ్…
గత పక్షం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చర్చకు దారితీసిన విశాఖ ఉక్కు పరిశ్రమలో బిడ్ దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న…
హైదరాబాద్ లో టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటితో పాటు జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ లో ఐటీ అధికారుల బుధవారం సోదాలు జరిపారు. 12 గంటల…
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.3000 కోట్తో 230 ఎకరాలలో…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో రేపట్నుంచి మళ్లీ కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు…
సీఎం కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైలుకెళ్లి, బెయిల్ పై విడుదలై వచ్చిన తీన్మార్ మల్లన్న తాను కొత్త పార్టీ…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల…
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు. అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన…