విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర మంత్రి ప్రకటన…
Browsing: తెలుగు రాష్ట్రాలు
భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా…
తన ప్రైవేట్ లైఫ్ ను వదిలేసి, మళ్లీ ప్రజా జీవితంలోకి రావడానికి ప్రస్తుతం బీజేపీ మాత్రమే తన ముందు ఉన్న ఏకైక మార్గమని మాజీ ముఖ్యమంత్రి, ఎన్…
ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బిఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. బిఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ సందర్భంగా కార్యకర్తలు బాణా సంచా పేలుస్తుండగా ప్రమాదం…
రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించడం చేతకాని మంత్రి కేటీ ఆర్ ప్రధాని నరేంద్ మోదీపై విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు,…
ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో దేశ వ్యాప్తంగా బెట్టింగ్ లు జోరందుకున్నాయి. తక్కువ సమయంలో ఈజీగా మనీ సాధించాలనే దురాశతో మ్యాచ్ కు ముందే బెట్టింగ్ కు…
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో…
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నయ్ కదా.. ఆ హామీ ఏమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి…
టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రం లీకేజి కేసులో మొదటి నిందితుడిగా గతవారం అరెస్ట్ అయిన సందర్భంగా పోయిన్నట్లు చెబుతున్న తన మొబైల్ ఫోన్ లో కీలక సమాచారం ఉన్నట్లు…
లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో 2030 నాటికి కేన్సర్, హృద్రోగాలు, రోగ నిరోధక శక్తిని హరించే వ్యాధులతో పాటు అరుదైన వ్యాధులకు వ్యాక్సిన్లు తీసుకోస్తామని…