తెలంగాణలో దుర్మార్గమైన కేసీఆర్ పాలన పోతేనే ప్రజల బతుకులు బాగుపడతాయని చెబుతూ మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పు ఇవ్వాలని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోరారు. ఇక్కడి ఓటర్ల…
Browsing: తెలుగు రాష్ట్రాలు
కేంద్ర జలశక్తితో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణం నిలుపుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్ ఇన్…
బిగ్ బాస్ షో నిలిపేయాంటూ దాఖలైన పిటీషన్పై ఎపి హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ షోకి హౌస్ట్గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునతో పాటు,…
మరో వారం రోజులలో కీలకమైన ఉపఎన్నిక జరుగుతుండగా, నలుగురు అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేసేందుకు బిజెపి బేరాలు ఆడుతున్నట్లు బుధవారం రాత్రి పోలీసులు ముగ్గురిని…
ఎమ్మెల్యే రాజాసింగ్కు అడ్వైజరీ బోర్డ్ షాకిచ్చింది. రాజాసింగ్పై పెట్టిన పీడీ యాక్ట్ను అడ్వైజరీ బోర్డ్ సమర్థించింది. తనపై పెట్టిన పీడీ యాక్టును ఎత్తేయాలని రాజాసింగ్ కమిటికి విజ్ఞప్తి…
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూల్లో హైకోర్టు పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికేంద్రీకరణ గురుంచి మాట్లాడే…
‘కేసీఆర్ ఝూఠా మాటలు’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలను వివరించే పోస్టర్లను మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బిజెపి విడుదల చేసింది. జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డితో కలసి …
ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న ఆయనను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించి ప్రశ్నిస్తున్నారు.కోర్టు ఉత్తర్వుల…
మునుగోడులో ధర్మయుద్దం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకోండి. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలు…
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు మునుగోడు లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ…