అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లు దహనం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తక్షణమే డీజీపీ, సీఐడీ చీఫ్ లు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
సోమవారం ఉదయం పది గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు.…
గోదావరి వరద ఉధృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సాయంత్రం 6గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం…
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. నిరుద్యోగ…
సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ…
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని అడుగడుగునా తుంగలో తొక్కుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో…
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25న ప్రవేశపెట్టనుంది. 25న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర…
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో…
పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా గోదావరి నీటిమట్టం పెరిగింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువ నీటిమట్టం 29 మీటర్లకు…
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ తో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన…