మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ఫర్నిచర్ వివాదం నెలకొంది. ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం జగన్ కు లేఖ రాసింది. దీంతో…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన అసెంబ్లీకి 7…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని నాలుగు రాష్ట్రాల పరిధిలో ఖాళీగా ఉన్న ఐదు…
ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సోమవారం ప్రాజెక్ట్ ను…
కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన సగం వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ దిశగా అవసరమైన అన్ని…
వైసీపీ హయాంలో రుషికొండ నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నిర్మాణాల పైన రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. కోర్టుల్లోనూ కేసులు జరిగాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.…
హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను కూల్చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లోటస్పాండ్లో ఉన్న…
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో అక్కడ…
పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తనకు ఆ శాఖను కేటాయించగానే గుంటూరు జిల్లా తెనాలిలో రేషన్ నిల్వ గోదాములను ఆయన…
ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చట్టవిరుద్ధమని, ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని మాజీ ముఖ్యమంత్రి,…