ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ చిన్న ఇబ్బంది కలిగించినా ఉపేక్షించబోమని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఓట్ల…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా…
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. ఢిల్లీలోని బిజెపి ఎంపి లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యక్తిగత స్వేచ్ఛను…
మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు…
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్రావు పోలీసులకు తెలిపిన వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని…
కౌంటింగ్ రోజు అల్లర్లు, ఘర్షణలు జరిగేందుకు అవకాశం ఉన్న సమస్యాత్మక నియోజకవర్గాలు, గ్రామాల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రతిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల…
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గుట్కా, పాన్ మాసాలపై మరో ఏడాది నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పొగాకు, నికోటిన్ తో…
తెలంగాణలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో 12 మంది మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల…
తెలంగాణ రాష్ట్ర గీతంగా అందె శ్రీ రచించిన `జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం…
హైదరాబాద్లో అధికారుల వరుస దాడులు సంచలనంగా మారాయి. నెల రోజులుగా నగరంలోని పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేయగా.. విస్తుపోయే…